Sunday, 02 August 2026 04:19:52 AM
# ఆదివాసీలా 12 సంవత్సరాల కష్టానికి ఈరోజు ఫలితం # ఆగస్టులో మూడు నెలల సన్నబియ్యం పంపిణీ # భారీ వర్షాలు: అన్ని శాఖలు అప్రమత్తంగా ఉండాలి # ​మందమర్రిలో అక్రమ ఫంక్షన్ హాల్ భూమి ప్రభుత్వ వశం: # *మన గ్రోమోర్ వ్యాపార కేంద్రాన్ని ప్రారంభం # కొమురవెల్లి కాలును పరిశీలించిన రెబ్బన ఎమ్మార్వో # ప్రజలు ఎవరు బయటకి వెళ్లకూడదు రెబ్బన ఎస్సై వెంకటకృష్ణ # భారీ వర్షాన్నీ లెక్కచేయని తిర్యాణి ప్రజలు.* # అటవీ శాఖ ఆధ్వర్యంలో అంతర్జాతీయ పులుల దినోత్సవం. # ఎన్యుమరేషన్ ఫారాల డిజిటైజేషన్‌ను నిశితంగా పర్యవేక్షించాలి: # హెచ్ఐవి/ఎయిడ్స్ నివారణకు అన్ని శాఖలు సమన్వయంతో చర్యలు # పట్నపూర్ గ్రామంలోగురుపౌర్ణమి సందర్భంగా వైద్య శిబిరం* # భారీ వర్షాల నేపథ్యంలో అప్రమత్తమైన మున్సిపల్ యంత్రాంగం # గురు పౌర్ణిమ సందర్భంగా సాయిబాబా ఆలయంలో ప్రత్యేక పూజలు చేసిన మేయర్ దర్ని మధుకర్ # అసభ్యంగా ప్రవర్తించిన అధికారిపై చర్యలు తీసుకోవాలి # అన్నివేళలా రోగులకు అందుబాటులో ఉండాలి # తెలంగాణ రక్షణ సేన పెద్దపల్లి పార్లమెంట్ ఇన్‌చార్జిగా తిప్పారపు సారయ్య # హెపటైటిస్ బిపై అవగాహన ర్యాలీ # కుమురం భీం జిల్లా అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్‌లు ఘన విజయం # మాజీ ఎమ్మెల్యే ఆత్రం సక్కు చొరవతో పటేల్ గూడలో రేకు షెడ్ నిర్మాణానికి భూమి పూజ

జనగణన షురూ,ఇళ్ల గుర్తింపు ప్రక్రియ ప్రారంభం

Date : 11 May 2026 08:56 PM Views : 585

వాస్తవ గమ్యం / తెలంగాణ / మంచిర్యాల : జైపూర్ మండలం శెట్‌పల్లిలో గ్రామ సమగ్ర అభివృద్ధి ప్రణాళికల రూపకల్పనకు కీలకమైన జనగణన ప్రక్రియ సోమవారం ప్రారంభమైంది.తొలిరోజు కార్యక్రమంలో భాగంగా ఎన్యూమరేటర్లు ఇళ్ల గుర్తింపు, జాబితా నమోదు (లిస్టింగ్) పనులను చేపట్టారు. ఈ సందర్భంగా గ్రామ సర్పంచి జాగటి సరస్వతి గోపాల్ మాట్లాడుతూ.. గ్రామాభివృద్ధికి దిక్సూచిలా నిలిచే ఈ గణనలో ప్రజలందరూ విధిగా పాల్గొనాలని, ఇది ప్రతి ఒక్కరి బాధ్యత అని పేర్కొన్నారు.గణన కోసం వచ్చే సిబ్బందికి కుటుంబాల వారీగా సరైన సమాచారం అందించి, ఈ ప్రక్రియ విజయవంతానికి సహకరించాలని ఆమె కోరారు.ఈ కార్యక్రమంలో సూపర్ వైజర్ సుజాత, ఎన్యూమరేటర్లు పోశెట్టి, రామ్ మోహన్, మహేష్ బాబు, రాజబాబులతో పాటు పంచాయతీ కార్యదర్శి ప్రతిభా రాణి, కారోబార్ సతీష్,అన్నం వెంకన్న, గ్రామస్థులు పాల్గొన్నారు.

KOMMU RAJESH

Admin

వాస్తవ గమ్యం

మరిన్ని వార్తలు

Copyright © Vastava Gamyam 2026. All right Reserved.



Developed By :