వాస్తవ గమ్యం / తెలంగాణ / మంచిర్యాల : తెలంగాణా రాష్ట్ర గిరిజన ఉపాధ్యాయుల సంక్షేమ సంఘం (టి ఎస్ టి డబ్ల్యూ టి యు) రాష్ట్ర అధ్యక్షుడు గుగ్లోత్ రాములు నాయక్ నేతృత్వంలో సంఘం నాయకులు ఉట్నూర్లో జరిగిన రెండు వివాహ వేడుకలకు హాజరయ్యారు. స్టార్ ఫంక్షన్ హాల్లో టి ఎస్ టి డబ్ల్యూ టి యు రాష్ట్ర అధ్యక్షుడు, రిటైర్డ్ పిఎస్హెచ్ఎం మడావి లక్ష్మణ్ కుమార్తె వివాహం; చత్రు నాయక్ ఫంక్షన్ హాల్లో టి ఎస్ టి డబ్ల్యూ టి యు ఆదిలాబాద్ జిల్లా ప్రధాన కార్యదర్శి జాదవ్ శివాజి కుమార్తె వివాహం జరిగాయి.రెండు కార్యక్రమాలకు టి ఎస్ టి డబ్ల్యూ టి యు పిజి హెడ్మాస్టర్ ఫోరమ్ కుమురం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా అధ్యక్షుడు పూర్కా ఉద్దవ్, టి ఎస్ టి డబ్ల్యూ టి యు జిల్లా అధ్యక్షుడు రాథోడ్ రవీందర్తో పాటు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నాయకులు కోర్వేత మనోహర్, చాహకటి శ్యాంరావ్, జాదవ్ కపిల్ కుమార్, చౌహన్ నెహ్రు, పవార్ రవీందర్, జాదవ్ రవీందర్ తదితరులు పాల్గొని వధూవరులకు శుభాకాంక్షలు తెలిపారు.
Admin
వాస్తవ గమ్యం