Sunday, 02 August 2026 07:08:01 AM
# ఆదివాసీలా 12 సంవత్సరాల కష్టానికి ఈరోజు ఫలితం # ఆగస్టులో మూడు నెలల సన్నబియ్యం పంపిణీ # భారీ వర్షాలు: అన్ని శాఖలు అప్రమత్తంగా ఉండాలి # ​మందమర్రిలో అక్రమ ఫంక్షన్ హాల్ భూమి ప్రభుత్వ వశం: # *మన గ్రోమోర్ వ్యాపార కేంద్రాన్ని ప్రారంభం # కొమురవెల్లి కాలును పరిశీలించిన రెబ్బన ఎమ్మార్వో # ప్రజలు ఎవరు బయటకి వెళ్లకూడదు రెబ్బన ఎస్సై వెంకటకృష్ణ # భారీ వర్షాన్నీ లెక్కచేయని తిర్యాణి ప్రజలు.* # అటవీ శాఖ ఆధ్వర్యంలో అంతర్జాతీయ పులుల దినోత్సవం. # ఎన్యుమరేషన్ ఫారాల డిజిటైజేషన్‌ను నిశితంగా పర్యవేక్షించాలి: # హెచ్ఐవి/ఎయిడ్స్ నివారణకు అన్ని శాఖలు సమన్వయంతో చర్యలు # పట్నపూర్ గ్రామంలోగురుపౌర్ణమి సందర్భంగా వైద్య శిబిరం* # భారీ వర్షాల నేపథ్యంలో అప్రమత్తమైన మున్సిపల్ యంత్రాంగం # గురు పౌర్ణిమ సందర్భంగా సాయిబాబా ఆలయంలో ప్రత్యేక పూజలు చేసిన మేయర్ దర్ని మధుకర్ # అసభ్యంగా ప్రవర్తించిన అధికారిపై చర్యలు తీసుకోవాలి # అన్నివేళలా రోగులకు అందుబాటులో ఉండాలి # తెలంగాణ రక్షణ సేన పెద్దపల్లి పార్లమెంట్ ఇన్‌చార్జిగా తిప్పారపు సారయ్య # హెపటైటిస్ బిపై అవగాహన ర్యాలీ # కుమురం భీం జిల్లా అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్‌లు ఘన విజయం # మాజీ ఎమ్మెల్యే ఆత్రం సక్కు చొరవతో పటేల్ గూడలో రేకు షెడ్ నిర్మాణానికి భూమి పూజ

ఏఐటీయూసీ జిల్లా మహాసభలను జయప్రదం చేయండి

ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి బోగే ఉపేందర్*

Date : 05 July 2026 04:08 PM Views : 70

వాస్తవ గమ్యం / తెలంగాణ / ఆసిఫాబాద్ : ఏఐటియుసి జిల్లా నాలుగో మహాసభలు ఈనెల 26వ తేదీన ఆసిఫాబాద్ మైనార్టీ ఫంక్షన్ హాల్లో జరుగుతాయని,జిల్లాలోని కార్మికులు,కర్షకులు అధిక సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని ఏఐటియుసి జిల్లా ప్రధాన కార్యదర్శి బోగే ఉపేందర్ పిలుపునిచ్చాడు.ఆర్టీసీ ఎంప్లాయిస్ యూనియన్ డిపో కమిటీ సమావేశం యూనియన్ ఉపాధ్యక్షులు జాడి లక్ష్మణ్ అధ్యక్షతన ఆసిఫాబాద్లోని ఎస్టియు భవన్లో జరిగింది ఈ సందర్భంగా ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి బోగే ఉపేందర్ మాట్లాడుతూ ఆర్టీసీని ప్రభుత్వంలో వెంటనే విలీనం చేసి, అపాయింట్మెంట్ డేట్ ను ప్రకటించి,ఆర్టీసీ కార్మికుల పెండింగ్ సమస్యలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు,గుర్తింపు సంఘం ఎన్నికలు వెంటనే నిర్వహించాలని, ఆర్టీసీ కార్మికులపై అధికారుల వేధింపులు వెంటనే ఆపాలని,రోజురోజుకీ ఆర్టీసీ కార్మికులపై అధికారుల వేధింపులు ఎక్కువ అవుతున్నాయని అధికారులు వేధింపులు ఆపాకుంటే TGSRTC ఎంప్లాయిస్ యూనియన్ ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమాలు చేస్తామని హెచ్చరించారు. CCS ఎన్నికలు నిర్వహించాలని,బ్రీత్ ఎనలైజర్ మిషన్ తో కార్మికులను ఇబ్బందులకు గురి చేయొద్దని,ప్యాసింజర్స్ గ్రీటింగ్స్ తో కార్మికుల మనోభావాలను దెబ్బతీయొద్దని అన్నారు.ఆర్టీసీ కార్మికులకు కనీస పెన్షన్ 25000/-చెల్లించాలని,DDల పేరుతో యాజమాన్యం కార్మికులను శ్రమదోపిడి గురి చేస్తుందని,లీవులు కూడా ఇవ్వడం లేదని ఆ పద్ధతి వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో *ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షులు,ఎంప్లాయిస్ యూనియన్ సలహాదారుడు దివాకర్ గౌడ్,చైర్మన్ మల్లికార్జున్, డిపో సెక్రటరీ ఏల్పుల అశోక్ సహాయ కార్యదర్శి నరేష్,సునీల్,సుప్రీత్, S.తిరుపతి, రాజలింగ్, వెంకటేశు* తోపాటూ తదితరులు పాల్గొన్నారు

V SAMYUKTHA

Reporter

వాస్తవ గమ్యం

మరిన్ని వార్తలు

Copyright © Vastava Gamyam 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: