వాస్తవ గమ్యం / తెలంగాణ / మంచిర్యాల : మందమర్రి,జూలై 02. మందమర్రి మున్సిపల్ కార్మికుల సమస్యలు ఐక్య పోరాటాలతోనే పరిష్కారమవుతాయని, సీఐటీయూ ఆధ్వర్యంలోనే కార్మిక హక్కుల సాధన సాధ్యమవుతుందని సీఐటీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అన్నారు.గురువారం మందమర్రి మున్సిపల్ కార్మికుల జనరల్ బాడీ సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు.ఈ సమావేశంలో మున్సిపల్ కార్మిక సంఘం రాష్ట్ర కార్యదర్శి,రజక వృత్తిదారుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి , రాష్ట్ర కమిటీ సభ్యుడు కాసర్ల రాజులింగ్తో పాటు స్థానిక కార్మిక సంఘం నాయకులు, సింగరేణి ఎంప్లాయిస్ యూనియన్ ప్రతినిధులు, వివిధ జిల్లాల నాయకులు పాల్గొన్నారు.
Reporter
వాస్తవ గమ్యం