Saturday, 01 August 2026 01:22:23 AM
# ఆదివాసీలా 12 సంవత్సరాల కష్టానికి ఈరోజు ఫలితం # ఆగస్టులో మూడు నెలల సన్నబియ్యం పంపిణీ # భారీ వర్షాలు: అన్ని శాఖలు అప్రమత్తంగా ఉండాలి # ​మందమర్రిలో అక్రమ ఫంక్షన్ హాల్ భూమి ప్రభుత్వ వశం: # *మన గ్రోమోర్ వ్యాపార కేంద్రాన్ని ప్రారంభం # కొమురవెల్లి కాలును పరిశీలించిన రెబ్బన ఎమ్మార్వో # ప్రజలు ఎవరు బయటకి వెళ్లకూడదు రెబ్బన ఎస్సై వెంకటకృష్ణ # భారీ వర్షాన్నీ లెక్కచేయని తిర్యాణి ప్రజలు.* # అటవీ శాఖ ఆధ్వర్యంలో అంతర్జాతీయ పులుల దినోత్సవం. # ఎన్యుమరేషన్ ఫారాల డిజిటైజేషన్‌ను నిశితంగా పర్యవేక్షించాలి: # హెచ్ఐవి/ఎయిడ్స్ నివారణకు అన్ని శాఖలు సమన్వయంతో చర్యలు # పట్నపూర్ గ్రామంలోగురుపౌర్ణమి సందర్భంగా వైద్య శిబిరం* # భారీ వర్షాల నేపథ్యంలో అప్రమత్తమైన మున్సిపల్ యంత్రాంగం # గురు పౌర్ణిమ సందర్భంగా సాయిబాబా ఆలయంలో ప్రత్యేక పూజలు చేసిన మేయర్ దర్ని మధుకర్ # అసభ్యంగా ప్రవర్తించిన అధికారిపై చర్యలు తీసుకోవాలి # అన్నివేళలా రోగులకు అందుబాటులో ఉండాలి # తెలంగాణ రక్షణ సేన పెద్దపల్లి పార్లమెంట్ ఇన్‌చార్జిగా తిప్పారపు సారయ్య # హెపటైటిస్ బిపై అవగాహన ర్యాలీ # కుమురం భీం జిల్లా అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్‌లు ఘన విజయం # మాజీ ఎమ్మెల్యే ఆత్రం సక్కు చొరవతో పటేల్ గూడలో రేకు షెడ్ నిర్మాణానికి భూమి పూజ

ప్రభుత్వ ఆసుపత్రిలో ఎక్స్రే సేవలకు అంతరాయం రోగుల ఇబ్బందులు

Date : 13 July 2026 06:00 PM Views : 68

వాస్తవ గమ్యం / తెలంగాణ / మంచిర్యాల : జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో ఎక్స్‌రే యంత్రాలు చెడిపోవడంతో రోగులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రధాన ఆసుపత్రిలోని ఎక్స్‌రే యంత్రం పనిచేయకపోవడంతో కొంతకాలంగా మాతా-శిశు ఆసుపత్రిలో ఎక్స్‌రే సేవలు అందిస్తున్నారు.అయితే తాజాగా మాతా-శిశు ఆసుపత్రిలోని ఎక్స్‌రే యంత్రం కూడా సాంకేతిక లోపంతో నిలిచిపోవడంతో, రోగులను టీ-హబ్ కేంద్రానికి తరలించి ఎక్స్‌రే పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఈ పరిస్థితి కారణంగా అత్యవసర వైద్య సేవల కోసం వచ్చే రోగులు, వృద్ధులు మరియు గాయపడిన వారు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.ఎక్స్‌రే పరీక్షల కోసం ఒక కేంద్రం నుంచి మరో కేంద్రానికి వెళ్లాల్సి రావడంతో సమయం వృథా కావడంతో పాటు చికిత్సలో జాప్యం జరుగుతోందని రోగులు, వారి కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.దెబ్బతిన్న ఎక్స్‌రే యంత్రాలను వెంటనే మరమ్మతులు చేసి, ప్రభుత్వ ఆసుపత్రిలో సాధారణ ఎక్స్‌రే సేవలను పునరుద్ధరించాలని ప్రజలు, రోగులు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారులను కోరుతున్నారు.

KAGITHAPU SRINIVAS

Reporter

వాస్తవ గమ్యం

మరిన్ని వార్తలు

Copyright © Vastava Gamyam 2026. All right Reserved.



Developed By :