Friday, 31 July 2026 11:09:18 PM
# ఆదివాసీలా 12 సంవత్సరాల కష్టానికి ఈరోజు ఫలితం # ఆగస్టులో మూడు నెలల సన్నబియ్యం పంపిణీ # భారీ వర్షాలు: అన్ని శాఖలు అప్రమత్తంగా ఉండాలి # ​మందమర్రిలో అక్రమ ఫంక్షన్ హాల్ భూమి ప్రభుత్వ వశం: # *మన గ్రోమోర్ వ్యాపార కేంద్రాన్ని ప్రారంభం # కొమురవెల్లి కాలును పరిశీలించిన రెబ్బన ఎమ్మార్వో # ప్రజలు ఎవరు బయటకి వెళ్లకూడదు రెబ్బన ఎస్సై వెంకటకృష్ణ # భారీ వర్షాన్నీ లెక్కచేయని తిర్యాణి ప్రజలు.* # అటవీ శాఖ ఆధ్వర్యంలో అంతర్జాతీయ పులుల దినోత్సవం. # ఎన్యుమరేషన్ ఫారాల డిజిటైజేషన్‌ను నిశితంగా పర్యవేక్షించాలి: # హెచ్ఐవి/ఎయిడ్స్ నివారణకు అన్ని శాఖలు సమన్వయంతో చర్యలు # పట్నపూర్ గ్రామంలోగురుపౌర్ణమి సందర్భంగా వైద్య శిబిరం* # భారీ వర్షాల నేపథ్యంలో అప్రమత్తమైన మున్సిపల్ యంత్రాంగం # గురు పౌర్ణిమ సందర్భంగా సాయిబాబా ఆలయంలో ప్రత్యేక పూజలు చేసిన మేయర్ దర్ని మధుకర్ # అసభ్యంగా ప్రవర్తించిన అధికారిపై చర్యలు తీసుకోవాలి # అన్నివేళలా రోగులకు అందుబాటులో ఉండాలి # తెలంగాణ రక్షణ సేన పెద్దపల్లి పార్లమెంట్ ఇన్‌చార్జిగా తిప్పారపు సారయ్య # హెపటైటిస్ బిపై అవగాహన ర్యాలీ # కుమురం భీం జిల్లా అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్‌లు ఘన విజయం # మాజీ ఎమ్మెల్యే ఆత్రం సక్కు చొరవతో పటేల్ గూడలో రేకు షెడ్ నిర్మాణానికి భూమి పూజ

శంకర్ పల్లి క్రేన్ ప్రమాద క్షతగాత్రులను పరామర్శించిన మంత్రి డా. జి. వివేక్ వెంకటస్వామి

Date : 28 April 2026 11:19 AM Views : 140

వాస్తవ గమ్యం / తెలంగాణ / హైదరాబాదు : శంకర్ పల్లి సమీపంలో జరిగిన ఘోర క్రేన్ ప్రమాదంలో గాయపడి చికిత్స పొందుతున్న బాధితులను రాష్ట్ర కార్మిక మరియు గనుల శాఖ మంత్రి డా. జి. వివేక్ వెంకటస్వామి మంగళవారం పరామర్శించారు. స్థానిక ఎమ్మెల్యే కాలె యాదయ్యతో కలిసి ఆసుపత్రికి వెళ్లిన మంత్రి, బాధితులకు అందుతున్న వైద్య సేవలను పర్యవేక్షించి, వారి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు.సోమవారం కురిసిన భారీ వర్షం, బలమైన గాలుల ధాటికి ఎన్సీసి సీ లిమిటెడ్ సంస్థకు చెందిన భారీ నిర్మాణ క్రేన్ ఒక్కసారిగా పక్కనే ఉన్న షెడ్‌పై కూలిపోయింది. వర్షం నుంచి రక్షణ పొందేందుకు ఆ సమయంలో షెడ్‌లో ఆశ్రయం పొందిన వలస కార్మికులు ఈ ప్రమాదంలో చిక్కుకున్నారు. ఐదుగురు వలస కార్మికులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు.క్షతగాత్రులు 12 మంది కార్మికులు తీవ్రంగా గాయపడ్డారు ఎముకలు విరిగినట్లు వైద్యులు ధృవీకరించారు.ప్రమాదం జరిగిన తీరుపై మంత్రి వివేక్ వెంకటస్వామి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ఘటనపై సమగ్ర విచారణ జరిపి, పూర్తి నివేదికను వెంటనే సమర్పించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ​"ప్రభుత్వం బాధిత కుటుంబాలకు అండగా ఉంటుంది. మృతుల కుటుంబాలకు, గాయపడిన వారికి అన్ని విధాలా సహాయ సహకారాలు అందిస్తాం. నిర్మాణ సంస్థల వద్ద భద్రతా ప్రమాణాల విషయంలో రాజీ పడే ప్రసక్తే లేదు."క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని, అవసరమైతే ఉన్నత స్థాయి చికిత్సకు ఏర్పాట్లు చేయాలని ఆయన వైద్యులకు సూచించారు.

KOMMU RAJESH

Admin

వాస్తవ గమ్యం

మరిన్ని వార్తలు

Copyright © Vastava Gamyam 2026. All right Reserved.



Developed By :