Sunday, 02 August 2026 04:51:01 AM
# ఆదివాసీలా 12 సంవత్సరాల కష్టానికి ఈరోజు ఫలితం # ఆగస్టులో మూడు నెలల సన్నబియ్యం పంపిణీ # భారీ వర్షాలు: అన్ని శాఖలు అప్రమత్తంగా ఉండాలి # ​మందమర్రిలో అక్రమ ఫంక్షన్ హాల్ భూమి ప్రభుత్వ వశం: # *మన గ్రోమోర్ వ్యాపార కేంద్రాన్ని ప్రారంభం # కొమురవెల్లి కాలును పరిశీలించిన రెబ్బన ఎమ్మార్వో # ప్రజలు ఎవరు బయటకి వెళ్లకూడదు రెబ్బన ఎస్సై వెంకటకృష్ణ # భారీ వర్షాన్నీ లెక్కచేయని తిర్యాణి ప్రజలు.* # అటవీ శాఖ ఆధ్వర్యంలో అంతర్జాతీయ పులుల దినోత్సవం. # ఎన్యుమరేషన్ ఫారాల డిజిటైజేషన్‌ను నిశితంగా పర్యవేక్షించాలి: # హెచ్ఐవి/ఎయిడ్స్ నివారణకు అన్ని శాఖలు సమన్వయంతో చర్యలు # పట్నపూర్ గ్రామంలోగురుపౌర్ణమి సందర్భంగా వైద్య శిబిరం* # భారీ వర్షాల నేపథ్యంలో అప్రమత్తమైన మున్సిపల్ యంత్రాంగం # గురు పౌర్ణిమ సందర్భంగా సాయిబాబా ఆలయంలో ప్రత్యేక పూజలు చేసిన మేయర్ దర్ని మధుకర్ # అసభ్యంగా ప్రవర్తించిన అధికారిపై చర్యలు తీసుకోవాలి # అన్నివేళలా రోగులకు అందుబాటులో ఉండాలి # తెలంగాణ రక్షణ సేన పెద్దపల్లి పార్లమెంట్ ఇన్‌చార్జిగా తిప్పారపు సారయ్య # హెపటైటిస్ బిపై అవగాహన ర్యాలీ # కుమురం భీం జిల్లా అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్‌లు ఘన విజయం # మాజీ ఎమ్మెల్యే ఆత్రం సక్కు చొరవతో పటేల్ గూడలో రేకు షెడ్ నిర్మాణానికి భూమి పూజ

​రేపు కాసిపేట మైన్‌కు కల్వకుంట్ల కవిత..

HMS ‘బాయ్ బాట’కు ఏర్పాట్లు పూర్తి!

Date : 14 June 2026 05:19 PM Views : 151

వాస్తవ గమ్యం / తెలంగాణ / మంచిర్యాల : సింగరేణి పరిరక్షణ, కార్మికుల హక్కుల సాధనే ధ్యేయంగా హెచ్ ఎం స్ యూనియన్ ఆధ్వర్యంలో రేపు (జూన్ 15, సోమవారం) మందమర్రి ఏరియా కాసిపేట-1 మైన్ వద్ద "బాయ్ బాట" కార్యక్రమం జరగనుంది. ఈ కార్యక్రమానికి హెచ్ ఎం స్ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ముఖ్య అతిథిగా ఉదయం 6:30 గంటలకు విచ్చేస్తున్నారు.బెల్లంపల్లి ఏరియా హెచ్ ఎం స్ కార్యాలయంలో వైస్ ప్రెసిడెంట్ పతెం రాజబాబు ఆధ్వర్యంలో జరిగిన ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఈ ఏర్పాట్లను సమీక్షించారు.ప్రధాన డిమాండ్లు.కొత్త బొగ్గు గనుల ఏర్పాటు, తెలంగాణ యువతకు ఉద్యోగాలు.మెడికల్ బోర్డు పునరుద్ధరణ, మారుపేర్ల సమస్యల పరిష్కారం.సొంత ఇంటి పథకం అమలు, కార్మికులకు ఐటీ మినహాయింపు.కాంట్రాక్ట్ కార్మికులకు సమాన వేతనం, వన్ టైం సెటిల్మెంట్‌ ద్వారా పర్మినెంట్ చేయడం.ఈ కార్యక్రమానికి బెల్లంపల్లి ఏరియా కార్మికులు, నాయకులు, ప్రజలు భారీ సంఖ్యలో తరలివచ్చి విజయవంతం చేయాలని పతెం రాజబాబు పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో బ్రాంచ్ సెక్రెటరీ ఎం. శివారెడ్డి, ఎండీ ఓజియర్, ఎస్.కే. ఇనూస్, కిష్టస్వామి, రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు.

KOMMU RAJESH

Admin

వాస్తవ గమ్యం

మరిన్ని వార్తలు

Copyright © Vastava Gamyam 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: