Friday, 31 July 2026 11:09:26 PM
# ఆదివాసీలా 12 సంవత్సరాల కష్టానికి ఈరోజు ఫలితం # ఆగస్టులో మూడు నెలల సన్నబియ్యం పంపిణీ # భారీ వర్షాలు: అన్ని శాఖలు అప్రమత్తంగా ఉండాలి # ​మందమర్రిలో అక్రమ ఫంక్షన్ హాల్ భూమి ప్రభుత్వ వశం: # *మన గ్రోమోర్ వ్యాపార కేంద్రాన్ని ప్రారంభం # కొమురవెల్లి కాలును పరిశీలించిన రెబ్బన ఎమ్మార్వో # ప్రజలు ఎవరు బయటకి వెళ్లకూడదు రెబ్బన ఎస్సై వెంకటకృష్ణ # భారీ వర్షాన్నీ లెక్కచేయని తిర్యాణి ప్రజలు.* # అటవీ శాఖ ఆధ్వర్యంలో అంతర్జాతీయ పులుల దినోత్సవం. # ఎన్యుమరేషన్ ఫారాల డిజిటైజేషన్‌ను నిశితంగా పర్యవేక్షించాలి: # హెచ్ఐవి/ఎయిడ్స్ నివారణకు అన్ని శాఖలు సమన్వయంతో చర్యలు # పట్నపూర్ గ్రామంలోగురుపౌర్ణమి సందర్భంగా వైద్య శిబిరం* # భారీ వర్షాల నేపథ్యంలో అప్రమత్తమైన మున్సిపల్ యంత్రాంగం # గురు పౌర్ణిమ సందర్భంగా సాయిబాబా ఆలయంలో ప్రత్యేక పూజలు చేసిన మేయర్ దర్ని మధుకర్ # అసభ్యంగా ప్రవర్తించిన అధికారిపై చర్యలు తీసుకోవాలి # అన్నివేళలా రోగులకు అందుబాటులో ఉండాలి # తెలంగాణ రక్షణ సేన పెద్దపల్లి పార్లమెంట్ ఇన్‌చార్జిగా తిప్పారపు సారయ్య # హెపటైటిస్ బిపై అవగాహన ర్యాలీ # కుమురం భీం జిల్లా అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్‌లు ఘన విజయం # మాజీ ఎమ్మెల్యే ఆత్రం సక్కు చొరవతో పటేల్ గూడలో రేకు షెడ్ నిర్మాణానికి భూమి పూజ

గిరిజన ఉపాధ్యాయుల సంఘం నేతలు వివాహానికి హాజరు

Date : 01 May 2026 09:15 PM Views : 57

వాస్తవ గమ్యం / తెలంగాణ / ఆసిఫాబాద్ : కాగజనగర్ పట్టణంలోని సంతోష్ గార్డెన్‌లో ఉపాధ్యాయులు రాయి సిడాం అనిత–లక్ష్మణ్ దంపతుల కుమారుడు సాయికృష్ణ, శ్రీజల వివాహం జరిగింది.ఈ వివాహానికి తెలంగాణా రాష్ట్ర గిరిజన ఉపాధ్యాయుల సంక్షేమ సంఘం (టి ఎస్ టి డబ్ల్యు టి యు) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జి.అశోక్, జిల్లా అధ్యక్షుడు రాథోడ్ రవీందర్ ముఖ్య అతిథులుగా పాల్గొని వధూవరులను ఆశీర్వదించారు.కార్యక్రమంలో జిల్లా నాయకులు కొమురం మాధవరావ్, కుమారం శంకర్, తలండి శంకర్, కుర్సెంగా దౌలత్, బోగారపు శంకర్, అజ్మీరా రవీందర్, సబ్బాని అభినవ్, గుగ్లోత్ గోపాల్, బానోత్ నాగేష్, లావుద్యా నాగరాజ్ తదితరులు పాల్గొని శుభాకాంక్షలు తెలిపారు.

KOMMU RAJESH

Admin

వాస్తవ గమ్యం

మరిన్ని వార్తలు

Copyright © Vastava Gamyam 2026. All right Reserved.



Developed By :