Sunday, 02 August 2026 04:02:14 AM
# ఆదివాసీలా 12 సంవత్సరాల కష్టానికి ఈరోజు ఫలితం # ఆగస్టులో మూడు నెలల సన్నబియ్యం పంపిణీ # భారీ వర్షాలు: అన్ని శాఖలు అప్రమత్తంగా ఉండాలి # ​మందమర్రిలో అక్రమ ఫంక్షన్ హాల్ భూమి ప్రభుత్వ వశం: # *మన గ్రోమోర్ వ్యాపార కేంద్రాన్ని ప్రారంభం # కొమురవెల్లి కాలును పరిశీలించిన రెబ్బన ఎమ్మార్వో # ప్రజలు ఎవరు బయటకి వెళ్లకూడదు రెబ్బన ఎస్సై వెంకటకృష్ణ # భారీ వర్షాన్నీ లెక్కచేయని తిర్యాణి ప్రజలు.* # అటవీ శాఖ ఆధ్వర్యంలో అంతర్జాతీయ పులుల దినోత్సవం. # ఎన్యుమరేషన్ ఫారాల డిజిటైజేషన్‌ను నిశితంగా పర్యవేక్షించాలి: # హెచ్ఐవి/ఎయిడ్స్ నివారణకు అన్ని శాఖలు సమన్వయంతో చర్యలు # పట్నపూర్ గ్రామంలోగురుపౌర్ణమి సందర్భంగా వైద్య శిబిరం* # భారీ వర్షాల నేపథ్యంలో అప్రమత్తమైన మున్సిపల్ యంత్రాంగం # గురు పౌర్ణిమ సందర్భంగా సాయిబాబా ఆలయంలో ప్రత్యేక పూజలు చేసిన మేయర్ దర్ని మధుకర్ # అసభ్యంగా ప్రవర్తించిన అధికారిపై చర్యలు తీసుకోవాలి # అన్నివేళలా రోగులకు అందుబాటులో ఉండాలి # తెలంగాణ రక్షణ సేన పెద్దపల్లి పార్లమెంట్ ఇన్‌చార్జిగా తిప్పారపు సారయ్య # హెపటైటిస్ బిపై అవగాహన ర్యాలీ # కుమురం భీం జిల్లా అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్‌లు ఘన విజయం # మాజీ ఎమ్మెల్యే ఆత్రం సక్కు చొరవతో పటేల్ గూడలో రేకు షెడ్ నిర్మాణానికి భూమి పూజ

విద్యుత్ ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులను పర్మినెంట్ చేయాలి:

బిఎస్పీ డిమాండ్

Date : 16 April 2026 08:06 PM Views : 160

వాస్తవ గమ్యం / తెలంగాణ / మంచిర్యాల : విద్యుత్ సంస్థల్లో పనిచేస్తున్న ఔట్‌సోర్సింగ్ (ఆర్టిజన్) ఉద్యోగులను ప్రభుత్వం వెంటనే పర్మినెంట్ చేయాలని బహుజన్ సమాజ్ పార్టీ మంచిర్యాల జిల్లా అధ్యక్షులు ముల్కల్ల రాజేంద్రప్రసాద్ డిమాండ్ చేశారు.మంచిర్యాల విద్యుత్ కార్యాలయం ముందు నిరసన తెలుపుతున్న ఉద్యోగుల దీక్షా శిబిరాన్ని ఆయన సందర్శించి సంఘీభావం తెలిపారు. ​ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.గత ప్రభుత్వం ప్రవేశపెట్టిన 'ప్రత్యేక సర్వీస్ రూల్స్' వల్ల ఉద్యోగులకు తీవ్ర అన్యాయం జరుగుతోందని, ప్రస్తుత ప్రభుత్వం కూడా అదే బాటలో పయనించడం సరికాదని విమర్శించారు.పర్మినెంట్ సేవల కింద పనిచేస్తున్న ఆర్టిజన్ ఉద్యోగులందరినీ తక్షణమే క్రమబద్ధీకరించాలి.సంస్థలో అందరితో సమానంగా సర్వీస్ రూల్స్ అమలు చేయాలి.కర్ణాటక ఉమాదేవి కేసు తీర్పును ప్రస్తావిస్తూ, మానవత్వంతో ఉద్యోగుల సమస్యలను పరిష్కరించాలని కోరారు.ప్రభుత్వం మొండిగా వ్యవహరిస్తే రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని ఆయన హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో బిఎస్పీ నేతలు రవీందర్, ఎండి మతీన్ ఖాన్, గాజుల శంకర్, ఆయిల్ల లక్ష్మణ్, నటేశ్వర్ తదితరులు పాల్గొన్నారు.

KOMMU RAJESH

Admin

వాస్తవ గమ్యం

మరిన్ని వార్తలు

Copyright © Vastava Gamyam 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: