Sunday, 02 August 2026 04:12:56 AM
# ఆదివాసీలా 12 సంవత్సరాల కష్టానికి ఈరోజు ఫలితం # ఆగస్టులో మూడు నెలల సన్నబియ్యం పంపిణీ # భారీ వర్షాలు: అన్ని శాఖలు అప్రమత్తంగా ఉండాలి # ​మందమర్రిలో అక్రమ ఫంక్షన్ హాల్ భూమి ప్రభుత్వ వశం: # *మన గ్రోమోర్ వ్యాపార కేంద్రాన్ని ప్రారంభం # కొమురవెల్లి కాలును పరిశీలించిన రెబ్బన ఎమ్మార్వో # ప్రజలు ఎవరు బయటకి వెళ్లకూడదు రెబ్బన ఎస్సై వెంకటకృష్ణ # భారీ వర్షాన్నీ లెక్కచేయని తిర్యాణి ప్రజలు.* # అటవీ శాఖ ఆధ్వర్యంలో అంతర్జాతీయ పులుల దినోత్సవం. # ఎన్యుమరేషన్ ఫారాల డిజిటైజేషన్‌ను నిశితంగా పర్యవేక్షించాలి: # హెచ్ఐవి/ఎయిడ్స్ నివారణకు అన్ని శాఖలు సమన్వయంతో చర్యలు # పట్నపూర్ గ్రామంలోగురుపౌర్ణమి సందర్భంగా వైద్య శిబిరం* # భారీ వర్షాల నేపథ్యంలో అప్రమత్తమైన మున్సిపల్ యంత్రాంగం # గురు పౌర్ణిమ సందర్భంగా సాయిబాబా ఆలయంలో ప్రత్యేక పూజలు చేసిన మేయర్ దర్ని మధుకర్ # అసభ్యంగా ప్రవర్తించిన అధికారిపై చర్యలు తీసుకోవాలి # అన్నివేళలా రోగులకు అందుబాటులో ఉండాలి # తెలంగాణ రక్షణ సేన పెద్దపల్లి పార్లమెంట్ ఇన్‌చార్జిగా తిప్పారపు సారయ్య # హెపటైటిస్ బిపై అవగాహన ర్యాలీ # కుమురం భీం జిల్లా అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్‌లు ఘన విజయం # మాజీ ఎమ్మెల్యే ఆత్రం సక్కు చొరవతో పటేల్ గూడలో రేకు షెడ్ నిర్మాణానికి భూమి పూజ

​వెంకట్రావుపేట చెరువును 'చిత్తడి నేల'గా మార్చేందుకు కసరత్తు

కలెక్టర్ కుమార్ దీపక్

Date : 10 April 2026 07:31 PM Views : 85

వాస్తవ గమ్యం / తెలంగాణ / మంచిర్యాల : మంచిర్యాల జిల్లా లక్షెట్టిపేట మండలంలోని వెంకట్రావుపేట చెరువును చిత్తడి నేల గా ప్రకటించేందుకు తక్షణమే ప్రతిపాదనలు సిద్ధం చేయాలని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అధికారులను ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్‌లో అటవీ, రెవెన్యూ, మత్స్య, నీటిపారుదల శాఖల అధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు.చెరువు దాదాపు 132 ఎకరాల్లో విస్తరించి ఉంది వలస పక్షులకు ప్రపంచ ప్రసిద్ధి చెందిన నిలయం. స్థానిక, వలస పక్షులకు సురక్షిత ఆవాసాన్ని కల్పించడం దీని ప్రధాన ఉద్దేశ్యం.చిత్తడి నేలగా గుర్తింపు పొందితే కేంద్ర ప్రభుత్వ నిధులు మంజూరవుతాయి. దీనివల్ల ఈ ప్రాంతాన్ని పర్యాటక కేంద్రంగా మరింత అభివృద్ధి చేసే అవకాశం ఉంటుంది.దీని ఫై గ్రామస్థులకు, అన్ని సంబంధిత శాఖల అధికారులకు ఎలాంటి అభ్యంతరాలు లేవని కలెక్టర్ స్పష్టం చేశారు.రాష్ట్ర స్థాయి సమావేశం కంటే ముందే పూర్తి స్థాయి నివేదికలను సమర్పించాలని అధికారులను కలెక్టర్ ఆదేశించారు. ఈ సమావేశంలో జిల్లా అటవీ అధికారి శివ్ ఆశిష్ సింగ్, అదనపు కలెక్టర్ పి. చంద్రయ్య తదితరులు పాల్గొన్నారు.

KOMMU RAJESH

Admin

వాస్తవ గమ్యం

మరిన్ని వార్తలు

Copyright © Vastava Gamyam 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: