Sunday, 02 August 2026 04:48:49 AM
# ఆదివాసీలా 12 సంవత్సరాల కష్టానికి ఈరోజు ఫలితం # ఆగస్టులో మూడు నెలల సన్నబియ్యం పంపిణీ # భారీ వర్షాలు: అన్ని శాఖలు అప్రమత్తంగా ఉండాలి # ​మందమర్రిలో అక్రమ ఫంక్షన్ హాల్ భూమి ప్రభుత్వ వశం: # *మన గ్రోమోర్ వ్యాపార కేంద్రాన్ని ప్రారంభం # కొమురవెల్లి కాలును పరిశీలించిన రెబ్బన ఎమ్మార్వో # ప్రజలు ఎవరు బయటకి వెళ్లకూడదు రెబ్బన ఎస్సై వెంకటకృష్ణ # భారీ వర్షాన్నీ లెక్కచేయని తిర్యాణి ప్రజలు.* # అటవీ శాఖ ఆధ్వర్యంలో అంతర్జాతీయ పులుల దినోత్సవం. # ఎన్యుమరేషన్ ఫారాల డిజిటైజేషన్‌ను నిశితంగా పర్యవేక్షించాలి: # హెచ్ఐవి/ఎయిడ్స్ నివారణకు అన్ని శాఖలు సమన్వయంతో చర్యలు # పట్నపూర్ గ్రామంలోగురుపౌర్ణమి సందర్భంగా వైద్య శిబిరం* # భారీ వర్షాల నేపథ్యంలో అప్రమత్తమైన మున్సిపల్ యంత్రాంగం # గురు పౌర్ణిమ సందర్భంగా సాయిబాబా ఆలయంలో ప్రత్యేక పూజలు చేసిన మేయర్ దర్ని మధుకర్ # అసభ్యంగా ప్రవర్తించిన అధికారిపై చర్యలు తీసుకోవాలి # అన్నివేళలా రోగులకు అందుబాటులో ఉండాలి # తెలంగాణ రక్షణ సేన పెద్దపల్లి పార్లమెంట్ ఇన్‌చార్జిగా తిప్పారపు సారయ్య # హెపటైటిస్ బిపై అవగాహన ర్యాలీ # కుమురం భీం జిల్లా అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్‌లు ఘన విజయం # మాజీ ఎమ్మెల్యే ఆత్రం సక్కు చొరవతో పటేల్ గూడలో రేకు షెడ్ నిర్మాణానికి భూమి పూజ

కరువు భత్యంతో కూడిన కోల్ మైన్స్ పెన్షన్ పెంచే విధంగా కృషి చేయండి

కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డికి వినతిపత్రం సమర్పణ

Date : 15 July 2026 09:45 PM Views : 31

వాస్తవ గమ్యం / తెలంగాణ / ఆదిలాబాద్ : కరువు భత్యం తో కూడిన 50 శాతం కోల్ మైన్స్ పెన్షన్ పెంచేవిధంగా కృషి చేయాలని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి జి కిషన్ రెడ్డి కి సింగరేణి విశ్రాంత ఉద్యోగుల సంఘం వినతి పత్రం సమర్పించారు. సింగరేణి పర్యటనలో భాగంగా మంగళవారం జిల్లా కేంద్రంలోని MNR గార్డెన్ లో జరిగిన సమావేశానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి , సికింద్రాబాద్ ఎంపీ జి కిషన్ రెడ్డి కి సింగరేణి లో మృతు గృ సింగరేణి వేల కోట్ల లాభాల బాట లో పయనింప చేయడానికి పాటు పడిన 80 వేల పై చిలుకు సింగరేణి విశ్రాంత ఉద్యోగులకు అదే విధంగా కోల్ ఇండియా వ్యాప్తంగా పదవి విరమణ చేసిన బొగ్గు పెన్షన్ దారులకు గత 25 సంవత్సరాల కాలం నుండి పెంపుదలకు నోచుకోని కోల్ మైన్స్ పెన్షన్ను కరువు భత్యం తో కూడిన 50 శాతం వరకు బొగ్గు పెన్షన్ పెంచే విధంగా కృషి చేయాలని మంచిర్యాల జిల్లా సింగరేణి విశ్రాంత ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో వినతి పత్రం అందజేయడం జరిగింది. అదే విధంగా అతి తక్కువ పెన్షన్ 300 నుండి 1000 లోపల బొగ్గు పెన్షన్ దారులకు కనీస పెన్షన్ నెలకు 15 వేలుగా నిర్ణయించాలని , CPRMS మెడికల్ కార్డు ద్వారా 8 లక్షలకు బదులు 25 లక్షల వరకు పెంచాలని కోరారు.

MANTHRI GAJANAND

Reporter

వాస్తవ గమ్యం

మరిన్ని వార్తలు

Copyright © Vastava Gamyam 2026. All right Reserved.



Developed By :